Exclusive

Publication

Byline

ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధికం.. ఒక్కరోజే 50 లక్షలకుపైగా ప్రయాణికులు, రూ.27.68 కోట్లు!

భారతదేశం, జనవరి 20 -- జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రూ.27.68 కోట్లతో అత్యధిక ఆదాయాన్ని సంపాదించింది. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే అత్యధికం. సాధారణ ఛార్జీలతో ప్ర... Read More


ఇంటర్ పరీక్షలకు ఆలస్యంగా ప్రవేశం కల్పించే రూల్ కంటిన్యూ.. 5 నిమిషాలే ఛాన్స్!

భారతదేశం, జనవరి 20 -- తెలంగాణలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఆలస్యంగా వచ్చిన వారికి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమత... Read More


శబరిమల ఆలయం మూసివేత.. రాజ కుటుంబ ప్రతినిధి చేతికి తాళాలు

భారతదేశం, జనవరి 20 -- శబరిమల ఆలయంలో మండల-మకరవిళక్కు మహోత్సవం ముగియడంతో ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 6.45 గంటలకు పందాళం రాజకుటుంబ ప్రతినిధి పునర్‌తమ నాళ్ నారాయణవర్మ దర్శనం అనంతరం ఆలయాన్ని మూసివేయ... Read More


వరల్డ్ ఎకనామిక్ ఫోరం : ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ అంగీకారం

భారతదేశం, జనవరి 20 -- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో భేటీ అయ... Read More


హింస, రాజకీయ విద్వేషాలు పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి మాటలు : దాసోజు శ్రవణ్

భారతదేశం, జనవరి 19 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిపై సుమోటో కేసులు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం బహిరంగ సభలో ఆయన చేసిన వ్యా... Read More


ప్రతీ ఆసుపత్రిలో కీమోథెరపీ సెంటర్లు.., 100 శాతం ఉచిత వైద్యం అందించే దిశగా హెల్త్ పాలసీ

భారతదేశం, జనవరి 19 -- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటించారు. ఈ పర్యటనలో నాగర్ కర్నూల్ పట్టణంలోని ఎండబెట్ల దగ్గర ఉన్న కేసరి సముద్రం మీద హై లెవెల్ బ్రిడ్జి ... Read More


ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరించండి : జ్యూరిచ్‌లో భారత రాయబారితో చంద్రబాబు

భారతదేశం, జనవరి 19 -- స్విట్జర్లాండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరా... Read More


విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొత్త కోర్సు.. టీసీఎస్ ద్వారా ఉద్యోగాలు!

భారతదేశం, జనవరి 19 -- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈజీగా వచ్చేలా ప్లాన్ చేసింది. TCS iONతో కలిసి కొత్త ప్రోగ్రామ్‌ను రూపొందించింది. టీసీఎస్ అన్ని అధ్యయన కేం... Read More


నా బార్డ్‌లో 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్.. జాబ్ కొడితే లైఫ్ సెట్!

భారతదేశం, జనవరి 19 -- బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను కొనసాగించడానికి ఆసక్తి ఉన్న యువతకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్)లో ఉద్యోగ అవకాశం ఉంది. నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్ట... Read More


CUET PG 2026 : సీయూఈటీ పీజీ దరఖాస్తు గడువు పొడిగించిన ఎన్టీఏ.. చివరి తేదీ ఇదే

భారతదేశం, జనవరి 15 -- సీయూఈటీ పీజీ 2026-27కి దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. సీయూఈటీ పీజీకి ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు రెండో అవకాశం ఇచ్చారు. ఎన్టీఏ అధికారిక నో... Read More