Exclusive

Publication

Byline

ఆ రెండు ఎఫ్‌డీలను ఆపేసి.. కొత్తగా రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొచ్చిన ఇండియన్ బ్యాంక్!

భారతదేశం, మే 15 -- క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే వారికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్. ఇది మీ పెట్టుబడిపై నిర్దిష్ట కాలానికి హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. ఇండియన్ బ్యాంక్ కూడా అనే... Read More


బలూచిస్థాన్‌‌లోని హింగ్లాజ్ మాత ఆలయం చాలా ప్రత్యేకం.. 51 పవిత్ర శక్తిపీఠాలలో ఒకటి!

భారతదేశం, మే 15 -- భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బలూచిస్థాన్‌ స్వతంత్రం కావాలన్న డిమాండ్ తీవ్రమైంది. తాజాగా బలూచిస్థాన్‌ స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది. దానికి తగ్గట్ట... Read More


ఈ ప్రభుత్వ బ్యాంకు స్కీమ్‌లో పెట్టుబడి పెడితే లాభంతోపాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా

భారతదేశం, మే 15 -- డబ్బును ఖాళీగా ఉంచడం కంటే పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేసి ఇన్వెస్ట్ చేయాలి. చాలా మంది తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి బ్యాంకు డిపాజిట్... Read More


యూపీఐ డౌన్.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సేవల్లో అంతరాయం

భారతదేశం, మే 12 -- ూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేలాంటి యూపీఐ సేవల్లో అంతరాయం కలిగింది. దీంతో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. చెల్లింపులకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూపీఐలో సాయంత్రం 5 గంటల నుం... Read More


అణ్వాయుధాల బ్లాక్‌మెయిల్‌ను సహించం.. పాక్‌తో చర్చలు జరిగితే ఉగ్రవాదం, పీఓకేపైనే : ప్రధాని మోదీ

భారతదేశం, మే 12 -- ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ తర్వాత ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ రాబోయే రోజుల్లో కూడా పాకిస్థాన్‌పై భారత... Read More


భారత్ చర్యలకు పాకిస్థాన్ భయపడి కాల్పుల విరమణకు ప్రపంచాన్ని వేడుకుంది : ప్రధాని మోదీ

భారతదేశం, మే 12 -- ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు భారత సాయుధ దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలతో పాటు ప్రతి దేశ పౌరుడిని... Read More


విదేశీ పెట్టుబడిదారులు ఎక్కువగా కొనుగోలు చేసిన 5 పెన్నీ స్టాక్స్ ఇవే!

భారతదేశం, మే 12 -- విదేశీ పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే ముఖ్యమైన విషయాల్లో ఒకటి అని గుర్తుంచుకోవాలి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(FIIలు) భారీగా అమ్మకాలు జరిపినప్పుడు మార్కెట్ పడిపోత... Read More


'కిర్నా హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు'.. ఈ కొండ పాకిస్థాన్‌కు అంత ముఖ్యమైనదా?

భారతదేశం, మే 12 -- భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇచ్చేందుకు సైన్యం సో... Read More


ఒక్క క్లిక్‌తో రుణం ఇచ్చే మినీ లోన్ యాప్స్‌ వాడటం సురక్షితమేనా? ఒక్కసారి ఇది చదవండి!

భారతదేశం, మే 12 -- టీవలి కాలంలో కేవలం ఒక క్లిక్‌తో తక్షణమే లోన్ పొందవచ్చు. మినీ లోన్ యాప్‌లు రుణం పొందే విధానాన్ని ఈజీగా చేసేశాయి. ఇది రుణగ్రహీతల అనుభవాన్ని కూడా మార్చింది. టెక్నాలజీ పెరగడంతో మినీ లోన... Read More


పాకిస్థాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్కూల్‌లో ఫెయిల్యూర్ ప్రాజెక్టు లాంటిది : అంతర్జాతీయ మీడియా

భారతదేశం, మే 12 -- ారత్-పాక్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టాలు, లక్ష్యాలపై ఇరు దేశాల సైన్యాలు విలేకరుల సమావ... Read More